ఆసీస్ 3-1తేడా తో బోర్డర్ గవాస్కర్  సిరీస్‌ని గెలిచింది

సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టును ఆసీస్‌ గెలుచుకుంది

కంగారూ జట్టు పదేళ్ల తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులు చేసింది

ఆసీస్ 181 పరుగులకు పరిమితమైంది

ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 157 పరుగులు మాత్రమే చేసింది

మూడో రోజు భారత జట్టు 162 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది

ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఈజీగా సాధించింది

బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌పై ఆసీస్‌ ఓపెనర్లు ఎదురు దాడికి దిగారు

సిరాజ్‌, ప్రసిధ్‌, నితీశ్‌తో కూడిన పేస్‌ విభాగం ఆసీస్‌ను అడ్డుకోలేకపోయింది

ఈ ఓటమి తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ ముగిశాయి