ఇండో-పాక్ క్రికెట్ వార్.. డేట్ ఫిక్స్!
భారత్-పాకిస్థాన్ మధ్య అన్ని సంబంధాలు తెగిపోయాయి. క్రికెట్ విషయంలోనూ ఇరు దేశాల నడుమ ఇదే పరిస్థితి.
పాక్తో క్రికెట్ రిలేషన్స్ను కంప్లీట్గా తెంచేసే దిశగా బీసీసీఐ ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది.
ఇండో-పాక్ వరల్డ్ కప్ వార్ మీద ఒక అప్డేట్ వచ్చింది. రెండు టీమ్స్ త్వరలో బరిలోకి దిగి తలపడనున్నాయి.
ఐసీసీ విమెన్స్ వన్డే ప్రపంచ కప్-2025లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 5న జరిగే ఈ ఫైట్కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది.
పాక్ ఆడే అన్ని మ్యాచులు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.
విమెన్స్ వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ తప్ప అన్ని మ్యాచులు ఇక్కడే జరగనున్నాయి.
Related Web Stories
కోహ్లీ-ఏబీడీ మాటలు బంద్.. ఇదేం ట్విస్ట్ భయ్యా!
17 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. జాన్ సీనానే భయపెడుతున్నాడు!
చోకర్స్ కాదు.. చాంపియన్స్ దమ్ముంటే ఎగతాళి చేయండి!
అయ్యర్ను వదలని శని.. ఎందుకిలా జరుగుతోంది?