రాయ్పూర్ వేదిక డిసెంబర్3న భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డేకు ఆతిథ్యం ఇచ్చింది.
ఈ వేదిక గతంలో జనవరి 2023లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక వన్డేకు ఆతిథ్యం ఇచ్చింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ 108 పరుగులకే ఆలౌటైంది.
భారత్ తరపున బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.
అలానే హార్దిక్ పాండ్యా , సుందర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
భారత్ కేవలం 20.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 51 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి.. మిచెల్ సాంట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
Related Web Stories
రూ.2కోట్లు దక్కించుకుంటారా?
వన్డేలో అత్యధిక సిక్స్లు బాదిన టాప్-10 ప్లేయర్లు
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
కీలక మైలురాయికి చేరువలో..!