ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ
బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, శ్రీ కాత్యాయనీ, మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చింది.
పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు.
త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థం.
త్రిపుర సుందరీదేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి కొత్త వ్యాపారం ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు27-09-2025
ఇంటి ముందు ఈ చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..?
దసరా నవరాత్రి 5వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం
ఈ మొక్కను పెంచుకునే విషయంలో తప్పు చేశారో ... అంతే సంగతి