వినాయకుడి విగ్రహాన్ని
ఏ సమయంలో ప్రతిష్టించాలి..
దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది.
ఆగస్టు 27 బుధవారం ఉదయం వినాయకుడు తొలి పూజ అందుకోనున్నాడు.
లంబోదరుడిని ఏ సమయంలో ప్రతిష్టించాలి. పూజ సమయంలో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గణేష్ చతుర్థి రోజున ఉదయం 11 గంటల తర్వాత వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది.
దానికంటే ముందే తీసుకురావాలనుకుంటే, ఈ శుభ సమయాల్లో తేవచ్చు.
ఉదయం 7:33 గంటల నుంచి 9:09 వరకు.
ఉదయం 10:46 గంటల నుంచి మధ్యాహ్నం 12:22 వరకు.
మనసు పరిమళంగా ఉంచుకోవాలి. దేవుడిపై ఏకాగ్రత, భక్తి నిలపాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాలు చర్చలు అనందం కలిగిస్తాయి17-08-2025
కృష్ణాష్టమి స్పెషల్ స్వామివారు మెచ్చే నైవేద్యం అటుకుల దద్దోజనం
అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు..
కృష్ణాష్టమి రోజు ఈ పనులు అస్సలు చేయకండి..