S 400 రక్షణ కవచం..  ఎవరెవరి దగ్గర ఉందంటే..

పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత రక్షణ వ్యవస్థ. 

ఎస్ 400 సుదర్శన్ చక్ర దాయాది మిస్సైల్స్‌ను మార్గమధ్యలోనే కుప్పకూల్చేసింది

భారత్-పాక్ వార్‌తో ఎస్‌ 400 గురించే అంతా డిస్కస్ చేస్తున్నారు.

ఎస్ 400ను రష్యా నుంచి మొదటగా చైనా కొనుగోలు చేసింది.

చైనా తర్వాత ఈ రక్షణ కవచాన్ని తమ అమ్ములపొదిలో చేర్చుకున్న దేశం ఇండియానే. 

ఎస్ 400 కోసం దాదాపుగా రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది భారత్. 

నాటో మెంబర్ అయిన టర్కీ కూడా రష్యా నుంచి ఎస్ 400ను కొనుక్కుంది.