S 400 రక్షణ కవచం..
ఎవరెవరి దగ్గర ఉందంటే..
పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత రక్షణ వ్యవస్థ.
ఎస్ 400 సుదర్శన్ చక్ర దాయాది మిస్సైల్స్ను మార్గమధ్యలోనే కుప్పకూల్చేసింది
భారత్-పాక్ వార్తో ఎస్ 400 గురించే అంతా డిస్కస్ చేస్తున్నారు.
ఎస్ 400ను రష్యా నుంచి మొదటగా చైనా కొనుగోలు చేసింది.
చైనా తర్వాత ఈ రక్షణ కవచాన్ని తమ అమ్ములపొదిలో చేర్చుకున్న దేశం ఇండియానే.
ఎస్ 400 కోసం దాదాపుగా రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది భారత్.
నాటో మెంబర్ అయిన టర్కీ కూడా రష్యా నుంచి ఎస్ 400ను కొనుక్కుంది.
Related Web Stories
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆర్మీ ఆఫీసర్ ఎవరు..
ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..
భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి.. ఈ పేరే ఎందుకు పెట్టారు..