చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో
జరిగిన ఎన్కౌంటర్
ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు
బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశం
సమావేశం సమాచారం తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి
ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు చేసారు
దీంతో దాదాపు ఐదు గంటల పాటు ఇరు వైపులా హోరా హోరీ కాల్పులు జరిగాయి
ఘటన స్థలంలో 31 మావోయిస్టుల మృత దేహాలను భద్రత సిబ్బంది గుర్తించారు
మరోవైపు ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు
జిల్లా రిజర్వ్ గార్డ్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు
Related Web Stories
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం
ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు...
అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాలు ఇవే..!
అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందన్న చైనా