పసుపు, నిమ్మకాయ మిశ్రమాన్ని మ
ొహానికి రాస్తున్నారా? జాగ్రత్త
మొహం అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు
మొహం కాంతివంతంగా ఉండేందుకు ఎన్నో ఉత్పత్తులు
వాడుతుంటారు
ముఖం అందంగా మెరిసిపోయేందుకు పసుపు రాస్తే చా
లు
చర్మ సమస్యలు తగ్గేందుకు పసుపును ముఖానికి రా
సుకుంటారు
పసుపు, నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి
రాస్తే సమస్యలు రావడం ఖాయం
దీని వల్ల మొహంపై మొటిమలు వస్తాయి
ఈ రెండింటి మిశ్రమం చర్మానికి మంచిది కాదు
నిమ్మరసం లేకుండా పసుపు మాత్రమే రాస్తే ఎంతో
ప్రయోజనకరం
పసుపును గంధంతో కలిపి రాసుకుంటే కూడా చర్మాని
కి మేలు జరుగుతుంది
Related Web Stories
రూ.40 వేల లోపే విదేశీ శీతాకాల టూర్స్..? ఇవే బెస్ట్ 6 దేశాలు..!
డిసెంబర్లో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
గ్రీన్ టీ తాగాల్సిన వేళలు ఇవే
మీ ఫ్రిజ్లో ఈ పదార్థాలు ఉంచుతున్నారా?.. జాగ్రత్త