మనదేశంలో ఈ ప్రదేశాలలో అప్పుడే
అత్యధిక ఉష్ణోగ్రతలు..
భారతదేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
రాజస్థాన్లోని బార్మర్లో 45.6 C ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 6.8 డిగ్రీలు ఎక్కువ
రాజస్థాన్లో మరో నగరమైన చిత్తోర్గఢ్లో 43.2 డిగ్రీల సెల్సియస్
జోధ్పూర్లో 43.0 డిగ్రీల సెల్సియస్
రాజస్థాన్లోని కోటాలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 41.6 డిగ్రీల సెల్సియస్
మధ్యప్రదేశ్లోని రత్లాంలో 42.6 డిగ్రీల సెల్సియస్
ఢిల్లీలో 38.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి
Related Web Stories
వేసవిలో ఈ రాష్ట్రాలలో ఇవే స్పెషల్ డ్రింక్స్..
వేసవిలో ముఖానికి ఇది అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
పనస తొనలతో హల్వా.. సమ్మర్లో చాలా మంచిది..
2025లో అత్యంత శీతల ప్రదేశం ఈ నగరం..