బియ్యం నీటితో ముఖం కడుక్కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
బియ్యంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
ముఖంపై పేరుకుపోయిన నూనె, మలినాలను తొలగిస్తుంది.
ముఖంపై టానింగ్ను తొలగించడంలో సాయం చేస్తుంది.
చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్గా ఉంచుతాయి.
చర్మంపై ఎరుపు, వాపు, మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చర్మంపై గీతలు, ముడతలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
జున్ను తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
మీ ప్లేట్లో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండాల్సిందే..
20 కిలోలు తగ్గాలంటే ఈ త్యాగాలు చేయాల్సిందే..
ఈ ఫుడ్స్తో చర్మానికి డ్యామేజ్