పండ్లలో రారాజు మామిడి అంటారు.
మామిడి పండ్లు బహుశా ఇష్టపడని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు
ఈ మామిడి పండ్లు జపాన్కు చెందినవి
ఆమ్ పన్నా నుండి ఆమ్రాస్ వరకు మామిడి సీజన్లో దేశవ్యాప్తంగా మామిడి పండ్లతో తయారు చేసే విభిన్న రకాల వంటకాలు ఉన్నాయి.
సాధారణంగా ఒక కిలో మామిడి పండ్ల ధర డిమాండ్ను బట్టి రూ.100 నుంచి 200 మధ్య ఉంటుంది.
కానీ ఒక జాతిరకం మామిడి పండ్ల ధర కిలో రూ.3 లక్షల వరకు ఉంటుందంటే నమ్ముతారా?
మియాజాకి మామిడి పండు దాని ప్రకాశవంతమైన రూబీ-ఎరుపు రంగు, మృదువైన ఆకృతి, చాలా తీపిని కలిగి ఉంటుంది
ఈ మామిడి పండ్లు జపాన్కు చెందినవి.కానీ ఇటీవల భారతదేశంలో, ముఖ్యంగా కాశ్మీర్, బీహార్లలో కూడా పండిస్తున్నారు.
Related Web Stories
మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు చిట్కాలు..
ఈ సమస్యలు వేధిస్తున్నాయా?
ప్రతి ఒక్కరూ చదవాల్సిన 10 పుస్తకాలు ఇవే..స్వీయ-అభివృద్ధి కోసం
యూరోపియన్ శైలి కలిగిన భారతీయ పట్టణాలు ఇవే..