ఆ గ్రామాల్లో రాఖీ పండుగ
జరుపుకోరు.. చరిత్ర ఇదే..
హిందువులు రాఖీ
పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ పండుగ రోజున, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి క్షేమం, ఆయురారోగ్యాలు కోరుకుంటారు.
కానీ ఓ గ్రామంలో
మాత్రం రాఖీ పండుగను
65 సంవత్సరాలుగా జరుపుకోవట్లేదట.
ఉత్తర ప్రదేశ్లోని
వజీరాగంజ్ పంచాయతీలోని జగత్పూర్వలో రాఖీ పండుగ జరుపుకుంటే అనర్థాలు జరుగుతాయని వారి నమ్మకం.
1955లో రక్షా బంధన్ రోజు ఉదయం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
ఆ సంఘటనను వారు అరిష్టంగా భావించి, రాఖీ పండుగను చేసుకోవడం మానేశారు ఆ గ్రామస్తులు.
దీంతో ఇప్పటికీ జగత్పూర్వలో ఎవరూ రక్షా బంధన్ని చేసుకోరు.
Related Web Stories
అందమైన జలపాతం.. అంతులేని విషాద గాథ..
లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిట్కాలతో మార్చేయచ్చు..
ఇలాచేస్తే బాదుషా స్వీట్ షాప్ లోలా రావడం పక్క ...
మహిళల్లో వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?