షాంపూలో ఈ రెండిటినీ కలిపి  తలస్నానం చేస్తే..  జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పావు కప్పు కలబంద గుజ్జు, బాదం నూనెను కలపండి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచిన తర్వాత తలను కడగాలి.

ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, అందంగా కనిపిస్తుంది.

 తేనె, పెరుగు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.

దీని కోసం, ఒక గిన్నెలో 2 చెంచాల పెరుగు, ఒక  చెంచా తేనె కలపండి. 

అరగంట పాటు జుట్టుకు పట్టించిన తర్వాత కడగాలి. 

ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

ఇవి జుట్టుకు అప్లేయ్ చేసిన తరువాత షాంపూ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా, మృధువుగా ఉంటాయి.