ఈ తొక్క వాడితే..
ముఖంపై పింపుల్స్ రానే రావు..
మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. బయట దుమ్ము ధూళి కాస్త పడగానే ఒకదానివెంట మరొకటి పుట్టుకొచ్చేస్తాయి.
ఈ సమస్యతో బయట అందరిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు
ఈ తొక్క వాడితే మీ ముఖంపై మొటిమలు తొలగిపోయి అద్దంలా మెరిసిపోవడం ఖాయం. ఓ సారి ప్రయత్నించండి..
నిమ్మ తొక్కను చిన్న ముక్కలుగా చేయండి. తరువాత దానికి కొంచెం తేనె కలిపి ఆపై కాసింత శనగపిండి జోడించండి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకుని మెల్లగా రుద్దండి. 10-15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
5 నిమిషాలు గడిచాక తిరిగి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇలా చేస్తే ముఖంపై పింపుల్స్ ,పిగ్మెంటేషన్ సమస్యలు తొలగిపోయి ముఖంగా క్లియర్ అవుతుంది.
Related Web Stories
భారతీయ రైల్వేలో IRCTC అంటే ఏంటో తెలుసా..
నిమ్మరసం కళ్ళలోకి పడితే ఏమవుతుందో తెలుసా?
వామ్మో సింహాలకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా..
ఈ జంతువులను చూస్తే చెడు జరుగుతుందట!