ఆలూ మసాలా పూరి బాగా పొంగుతూ రావాలంటే ఇలా చేయండి..

ముందుగా గోధుమ పిండిలో ఆలుగడ్డ ముద్ద, ఇంగువ, ధనియాల పొడి, పసుపు,

కారం, ఆవాలు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లతో పూరి పిండిలా కలుపుకోవాలి.

ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

తరువాత పూరీలుగా ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి. 

ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. 

అంతే.. ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా పూరీలు సిద్ధం.