భారతదేశంలో ఎక్కువ దూరం సాగే
నదులు ఇవే..
Thick Brush Stroke
గంగా నది 2525 కి.మీ, హిమాలయాలలో ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తుంది
Thick Brush Stroke
గోదావరి నది 1465 కి.మీ, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుండి ఒడిశా వరకు ప్రవహిస్తుంది
Thick Brush Stroke
కృష్ణ నది 1400 కి.మీ,
మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ వరకు
Thick Brush Stroke
యమునా నది 1376 కి.మీ, ఉత్తరాఖండ్లోని యమునోత్రి వద్ద ఉద్భవించి ఉత్తరప్రదేశ్ వరకు వెళ్తుంది
Thick Brush Stroke
నర్మద నది 1312 కి.మీ, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మించి గుజరాత్ వరకు ప్రవహిస్తుంది
Thick Brush Stroke
సింధు నది 3180 కి.మీ (భారతదేశంలో 1114 కి.మీ), టిబెట్లోని మానసరోవర్ సరస్సు నుండి పంజాబ్ వరకు
Thick Brush Stroke
బ్రహ్మపుత్ర నది 2900 కి.మీ (భారతదేశంలో 916 కి.మీ), టిబెట్లోని అంగ్సీ హిమానీనదం నుండి అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది
Related Web Stories
ఈ చిన్న జీవులంటే ఏనుగులకు చచ్చేంత భయం..
ఎప్పుడు యుద్ధాల్లో పాల్గొనని దేశాలు ఏవో తెలుసా..
ఇలా చేస్తే గులాబ్జామ్ లొట్టలేసుకుంటూ తినాల్సిందే
పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి