నిలబడి ఉన్నప్పుడు అసలు  ఎప్పుడైనా సరే నీళ్లు తాగకూడదు

కూర్చొని నీళ్లు తాగాలి

నిలబడి నీళ్లు తాగితే గుండెల్లో మంట ఏర్పడుతుంది

జీర్ణాశయంలో అల్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి

మోకాళ్ళలో నీరు చేరే ప్రమాదం ఉంటుంది

అలా జరిగితే అక్కడ ఉండే గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు వస్తాయి

దీంతో ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి

కనుక నీళ్లు కూర్చుని తాగాలి