పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా..  తాగితే ఏమౌతుంది..

 పెరుగులో కాల్షియం, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.

పెరుగు తింటే ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. 

ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

అయితే పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.

కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి.

పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.