ఈ ఆకుతో షుగర్ వ్యాధికి చెక్..
డయాబెటిస్తో బాధపడేవారు రోజూ బిర్యాని ఆకును మూడుసార్లు వాడితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
ఓ పాత్రలో 10 బిర్యానీ ఆకులు వేసి, మూడు గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
నీళ్లు మరిగాక స్టవ్ దించేసి మూడు గంటల పాటు చల్లారనివ్వాలి. దీనివల్ల బిర్యాని ఆకులో ఔషధ
గుణాలు నీటిలో కలుస్తాయి.
తర్వాత ఆకులను తొలగించి రోజూ సగం గ్లాసు చొప్పున మూడు రోజుల పాటు కషాయాన్ని తాగాలి.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఈ కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మూడు రోజుల తర్వాత రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా మూడు
రోజుల పాటు తీసుకోవాలి.
కషాయం తీసుకోవడంతో పాటూ వ్యాయామం చేయడం, చిరు ధాన్యానలు తీసుకుంటూ ఉంటే షుగర్
నియంత్రణలోకి వస్తుంది.
డయాబెటిస్ తీవ్రతను బట్టి ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
Related Web Stories
తగినంత నీరు తాగకపోతే గుండె జబ్బులు వస్తాయా..
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!
బ్లాక్ గ్రేప్స్ తింటే ప్రయోజనం.. ప్రమాదమా..
చికెన్ కూరలో నిమ్మకాయ పిండుకుని తింటే జరిగేది ఇదే