మన శరీరానికి నీరు అత్యవసరం.
తగినంత నీరు తాగకపోతే మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది.
రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువ నీరు తాగే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
తక్కువ నీరు తాగిన వారి శరీరంలో కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉందని తేలింది.
ఈ అధ్యయనంలో తక్కువ నీరు తాగిన వారికి దాహం వేయలేదు. కానీ వారి మూత్రం ముదురు రంగులో తక్కువగా ఉంది.
ఇది డీహైడ్రేషన్కు స్పష్టమైన సంకేతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలాగైతే ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైనవో
అదే విధంగా నీరు కూడా మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం అని ఈ పరిశోధన చెబుతోంది.
Related Web Stories
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!
బ్లాక్ గ్రేప్స్ తింటే ప్రయోజనం.. ప్రమాదమా..
చికెన్ కూరలో నిమ్మకాయ పిండుకుని తింటే జరిగేది ఇదే
ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక తినాల్సిన ఆకుకూరలు..