జామపండులో విటమిన్ C
పుష్కలంగా ఉంటుంది.
నారింజ పండు కంటే కూడా మూడింతల ఎక్కువ పోషకాలను అందిస్తుంది.
భారతీయ పోషకాహార సంస్థలు, అంతర్జాతీయ పోషక శాస్త్రవేత్తలు జామ పండును అత్యంత ఆరోగ్యకరమైనదిగా గుర్తించాయి.
జామ పండు ప్రేగుల కదలికలను సాఫీగా చేయడంలో సాయపడుతుంది.
ఈ పండులో ఉండే విటమిన్లు, మినరల్సే కాకుండా.. పుష్కలంగా ఉండే ఫైబర్ మలాన్ని మెత్తబరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే
వారు జామపండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు కూడా జామ పండ్లను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జామ పండులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
Related Web Stories
షుగర్ పేషెంట్స్ గుమ్మడికాయ తినొచ్చా..
రోజూ 4 ఆకులు తింటే చాలు.. లెక్కలేనన్ని ప్రయోజనాలు!
సరైన నిద్ర లేకపోతే వచ్చే ప్రమాదాలు ఇవే
బట్టలు ఎలాంటి మొండి మరకలు మాయం చేసే చిట్కా