తిన్న వెంటనే నిద్రపోతే
ఎన్నో ఆనారోగ్య
సమస్యలు వస్తాయి.
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం సరైన పద్ధతి కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
భోజనం తర్వాత కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడవటం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి
వాకింగ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పేగుల నుంచి ఆహారం కిందకు జారేలా చేసి జీర్ణశక్తిని పెంచుతుంది.
బరువు అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి
వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది
Related Web Stories
సమ్మర్ లో ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు..
పెరుగులో పచ్చి మిరపకాయ కలిపి తింటే ఈ సమస్యలన్నీ దూరం..
ఈ ఫ్రూట్స్తో బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకోండి
ఈ వ్యాధులున్నాయా.. ఈ పండుతో కాస్త జాగ్రత్త..