వేసవిలో పెరుగు తినడం వల్ల
మనకు చాలా రకాల జీర్ణ సమస్యలు
రాకుండా ఉంటాయి
ఈ ఎండాకాలం పెరుగు ఊరికే పుల్లగా అయిపోతుంటది
పెరుగు అలా పుల్లగా మారకుండా ఉండాలంటే మనం పెరుగు తోడు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ చిట్కా ఫాలో అవితే చాలా కాలం వరకు పుల్లగా మారకుండా రుచిగా ఉంటుంది.
సహజంగా పాలను మనం పగలు తోడు వేస్తారు.
ఈ సారి నుంచి రాత్రిపూట తోడు వేయండి.ఎందుకంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి.
పగలు సమయంలో పాలు తోడు వేస్తే ఆ వేడికి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా పుల్లగా అయిపోతుంది.
వేసవిలో, పెరుగు తోడు వేసే బౌల్ కూడా చాలా ఇంపార్టెంట్.
మట్టి కుండను వాడడం వలన పెరుగు తోడుకున్న తర్వాత ఆ మట్టి కుండ నీటిని గ్రహించి పెరుగు పుల్లగా మారకుండా చేస్తుంది.
Related Web Stories
పసుపు ముఖానికి రాయచ్చా
కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే చిట్కాలు
మామిడి పండ్లను అతిగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..
ప్లమ్ పండ్లు తింటే ఈ వ్యాధులన్నీ మటుమాయం...