ఈ పండ్లు యాపిల్ అనుకుంటే పొరపాటే..
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో ఉన్న ఈ పండ్లు యాపిల్లా కనిపిస్తాయి.. కానీ..
ఇవి ఒక రకమైన జామకాయలు
ఈ జామ మొక్కలను కడియపులంకకు చెందిన రైతు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసి..
ఈ పండ్లకు రుద్ర జామగా నామకరణం చేశారు
ఇవి తీయని రుచితో మైమరిపిస్తాయని స్థానిక రైతులు అంటున్నారు
ఈ మొక్క ధర రూ.3 వేలు ఉంటుందని చెబుతున్నారు
Related Web Stories
ఈ ఒక్క టీతో ఆ సమస్యలన్నీ పరార్..
వాము ఆకులతో ఈ సమస్యలకు చెక్..
డెంగీ రాకుండా కాపాడే సింపుల్ చిట్కాలివే!
నిమ్మ గింజలు తినడం వల్ల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు