ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్లో ఉంటుంది..!
చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ అరటి పండులో పోషకాలు కూడా చాలా ఎక్కువే.
పండును నేల రోజుల పాటు కంటిన్యూగా తీసుకుంటే శరీరంలోచాలా మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ పండులో మెదడు పనితీరు, గుండె పనితీరు, కాలేయ పనితీరు, అన్ని శారీరక విధులకు అవసరమైన పోషకాలు ఉంటాయి.
ఇందులోని పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
అరటి పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి అనేక వ్యాధులను నయం చేస్తాయి.
హిమోగ్లోబిన్ను పెంచడానికి అవసరమైన అయాన్లు మరియు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!
చలి ఎక్కువగా వేస్తోందంటే ఈ సమస్య ఉన్నట్టే..
జామకాయను ఇలా కాల్చి తింటారని మీకు తెలుసా..?
పాలతో మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం..