రక్తం పల్చబడే మందులు వాడేవారు: కీరాలో విటమిన్ 'K' ఎక్కువగా ఉండటం వల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అంతరాయం కలగవచ్చు.

అందుకే ఈ మందులు  వాడేవారు దీనిని ఎక్కువగా తినకూడదు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు:  అధిక నీటి శాతం పొటాషియం ఉన్నందున, కిడ్నీ సమస్యలు  ఉన్నవారు కీరాను మితంగా తీసుకోవాలి.

అలెర్జీలు ఉన్నవారు:  కివి, పుచ్చకాయ, అరటిపండు  వంటి వాటికి అలెర్జీ  ఉన్నవారు కీరా తినడం  మానుకోవాలి,

ఎందుకంటే వారికి కీరా  అలెర్జీ ప్రతిచర్యలకు  కారణం కావచ్చు

జీర్ణ సమస్యలు ఉన్నవారు:  అధికంగా కీరా తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం,  గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు  రావచ్చు.

రాత్రిపూట తినేవారు:  రాత్రిపూట కీరా తినడం వల్ల  నిద్రకు భంగం కలగవచ్చు