వరుసగా మూడు రోజులు కేవలం
ద్రాక్ష పళ్లు తింటే..
మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పండ్లే తింటే కొన్ని స్వల్పకాలిక ఉపయోగాలు ఉన్నాయట.
ముఖ్యంగా హైడ్రేషన్ మెరుగుపడి శరీరానికి తగినంత నీరు లభిస్తుంది.
దీంతో, లింఫాటిక్ వ్యవస్థ పనితీరు కూడా ఓ మోస్తరు స్థాయిలో పెరుగుపడి వ్యర్థాలు తొలగిపోతాయి.
కణజాలం మధ్య అధికంగా పేరుకుపోయిన ద్రవాన్ని రక్తసరఫరా వ్యవస్థలోకి మళ్లిస్తుంది.
విషతుల్యాలు, వ్యాధి కారకాలను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పూర్తి స్థాయి ఆరోగ్యవంతులు అదీ స్వల్పకాలం పాటు మాత్రమే ఈ డైట్ను ప్రయత్నించొచ్చని సూచించారు.
Related Web Stories
ఇలా చేస్తే మైగ్రేన్ చిటికెలో మాయం
వీటిని ఎక్కువగా ఫ్రై చేసి తింటే క్యాన్సర్ వస్తుందట
ఎండాకాలం పెరుగు పుల్లగా అవ్వకూడదంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి
పసుపు ముఖానికి రాయచ్చా