రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణమై.. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బరువు నియంత్రణలో ఉంటుంది. 

రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. 

దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.