సమతుల ఆహారం, నీరు రెండూ మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.
రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.
ఇక సాధారణంగా జనాలు అన్నం తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగుతుంటారు.
అయితే, తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ లేదా కడుపుబ్బరంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు
ఒక్కోసారి ఈ అలవాటు అనారోగ్యానికీ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు
కాబట్టి అన్నం తిన్నాక ఎంతసేపటికి నీరు తాగాలో తెలిసుండాలి
సాధారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటలు పడుతుంది
ఈ మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగితే అవి జీర్ణక్రియకు అడ్డుపడతాయి
Related Web Stories
కివి ఫ్రూట్ రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
గర్భధారణ ఆలస్యమైతే అండాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?
ప్రతిరోజూ ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..
పచ్చి ఉల్లిపాయ తింటే పొట్టలో ఏమవుతుందో తెలుసా?