ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో మంటను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

జీవక్రియను మెరుగుపరుస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.