రాత్రి భోజనం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల ఉబ్బరం సమస్యలు రాకుండా ఉంటాయి.
రాత్రి భోజనం తర్వాత నల్ల ఉప్పు, నిమ్మకాయ కలిపిన గోరు వెచ్చని నీరు లేదా గ్రీన్టీ తాగడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది.
సోంపు, చెక్కెర మిఠాయిలు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వేడి నీటిలో జాజికాయ పొడి కలిపి తాగితే ఉబ్బరం తగ్గడంతో పాటూ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
భోజనానికి అరగంట ముందు, గంట తర్వాత నీరు తాగాలి.
ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 15 నిముషాల పాటు నడవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
అరటి పండు పరగడుపున తినకూడదా..!
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..
బెండకాయ నీరు గురించి తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో..
వీటిని తినండి.. ఈజీగా బరువు తగ్గండి