మెరుగైన జ్ఞాపకశక్తి ,మెదడు
ఆరోగ్యం కోసం ఇవి తినండి
బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు
నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది
బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది.
ఇవి మెదడు కణాల అభివృద్ధికి సహాయపడతాయి.
బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.
బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడం, కండరాల పెరుగుదల, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముకలను బలోపేతం చేయడం, వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి
ఇది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
Related Web Stories
చలికాలంలో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఇలా చేయండి..
పెరుగుతో వీటిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..
లివర్ పిల్లలు తింటే ఏమౌతుందో తెలుసా