పెరుగుతో ఓ ముద్ద  తినందే భోజనం పూర్తి కాదు 

పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు

పెరుగును రుచి కోసం సలాడ్స్‌లో వాడుతుంటారు

కొన్ని పండ్లకు ఆ పెరుగు వాడటం మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు

మామిడి, జాక్‌ఫ్రూట్‌, ఆప్రికాట్‌ వంటి పండ్లు శరీరంలో వేడి పుట్టిస్తుంది

పెరుగు చలువ చేస్తుంది ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది

చేపల కూర తిన్నాక పెరుగు తినకూడదంటారు పెద్దలు అంటారు

చికెన్‌, మటన్‌ వంటి మాంసాహారం కూడా పెరుగుతో కలిపి తీసుకోకుడదంటున్నారు నిపుణులు

ఇంటి చిట్కాలతో ఆ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టవచ్చు

ఇంటి చిట్కాలతో ఆ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టవచ్చు