తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా.. పాలల్లో వీటిని కలిపి తీసుకోండి..

రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగండి.

పసుపు పాలు కండరాలు, కీళ్లలో నొప్పి, వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.  

కుంకుమపువ్వును పాలలో కలిపి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

పాలలో కొద్దిగా అల్లం, మిరప పొడి వేసి మరిగించి, ఈ పాలను వడకట్టిన, చిటికెడు పసుపు వేసి, తేనెను తాగాలి.

డ్రై ఫ్రూట్స్‌తో కూడిన  పాలను పిల్లలకు ఇవ్వవచ్చు.