కివి పండును  ఎవరు తింటే మంచిదో తెలుసా..

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కివి పండును తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.

జీర్ణసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కివి పండును తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె పోటును నియంత్రించడంలో కూడా కివి సహాయపడుతుంది. 

చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలని అనుకునే వారు కివి తింటే మంచిది.

ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతుంది

కివి తింటే బరువు తగ్గుతారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కివి తీసుకుంటే మంచిది.

మధుమేహం ఉన్నవారు కివి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

కివిలో ఉండే పోషకాలు ఆస్తమా రోగులకు చాలా మేలు చేస్తాయి. ఆస్తమా ఉన్నవారు కివి తీసుకోవచ్చు.