ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది.
కడుపు నొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట వంటివి వస్తాయి.
యాసిడ్ రిఫ్లక్స్ అంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం. దీనివల్ల గుండెల్లో మంట కలుగుతుంది.
మిరపకాయలకు కారం రుచిని ఇచ్చే కాప్సైసిన్ అనే పదార్థం నోరు, గొంతులో మంట కలిగిస్తుంది.
కొంతమందికి ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మిరపకాయల అలెర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద, వాపు వస్తాయి.
పుండ్లు ఉన్నవారు ఎర్ర మిరపకాయలు తింటే లక్షణాలు ఎక్కువ అవుతాయి. మరింత ఇబ్బంది కలుగుతుంది.
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల ఈ అవయవాలపై ఎక్కువ భారం పడుతుంది
Related Web Stories
పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!
చింతపండు రెగ్యులర్గా తింటే చెడు కొలెస్ట్రాల్ ఉండదు
టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?
చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు