థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేడి నీళ్లు
తాగితే ఏమవుతుందో తెలుసా...
ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేడినీరు తాగడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు.
దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ..
వేడి నీరు అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే, వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగవచ్చని సూచిస్తున్నారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, థైరాయిడ్లో జీర్ణ సమస్యలు చాలా సాధారణం. అలాంటి వారు వేడి నీరు తాగడం వల్ల శరీరానికి మంచిదని సూచిస్తున్నారు.
వేడి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
థైరాయిడ్ సమస్యలు సాధారణంగా రక్త ప్రసరణలో సమస్యలను కలిగించవు, కానీ వేడి నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
Related Web Stories
అదే పనిగా మామిడి పండ్లు తింటున్నారా..
చేప వెజ్జా?.. నాన్ వెజ్జా?..
అరటి పళ్లతో పాటూ ఇవి కలిపి తినకూడదని తెలుసా?
సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?