ఆహారం తిన్న వెంటనే నీరు
తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసా..
మన పెద్దలు ఎప్పుడూ ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగకూడదని చెబుతుంటారు
ఆయుర్వేదం ప్రకారం, తిన్న వెంటనే నీరు తాగకూడదు
నీరు తాగితే జీర్ణక్రియను నెమ్మదిస్తుంది
జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది
గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు పలుచన అవుతాయి
దీనివల్ల జీర్ణ రసాలు సమర్థవంతంగా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు
భోజనం చేసిన కనీసం 30 నుండి 45 నిమిషాల తర్వాత నీరు తాగాలి
Related Web Stories
చలికాలంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. జరిగేది ఇదే
ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్టే..
శరీరంలో ఏఏ భాగాలకు ఈ పండు మేలు చేస్తుందో తెలుసా..