అరటి పండు, లవంగాలు కలిపి తినడం
వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!
అరటి పండు, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి.
అరటి పండులో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఈ రెండింటిని కలిపి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
అరటి పండు,లవంగాలను కలిపి తినడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు, గుండె ఆరోగ్యం బాగుంటుంది.
లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికాల్స్ను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అరటి పండు మరియు లవంగాలను కలిపి తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి,
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
తొక్కే కదా అని పడేస్తున్నారా? అరటి తొక్క ప్రయోజనాలు ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఈ లక్షణాలు ఉన్నాయా.. మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే
వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఈ షేక్స్ తాగాల్సిందే..
జీవక్రియను పెంచే 5 ఆహార పదార్థాలివే..