వేప ఆకులు మరగబెట్టిన నీటిని తాగినా ఆరోగ్యం మెరుగవుతుంది.
ఈ ఆకుల్లో మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
వేప ఆకు ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది.
వీటితో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
రోజూ వీటిని పరగడుపున తింటే రక్తం శుద్ధి అవుతుంది.
వేపతో జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు దరిచేరవు.
ముఖంపై పింపుల్స్ కూడా క్రమంగా తొలగిపోతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
రోజు పాలకూర తింటే ఈ సమస్యలు అన్ని దూరం..
మామిడి అల్లం ఆరోగ్యానికి మంచిదేనా
స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది