స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.
ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకోకూడ
దు.
స్నానం చేసిన తర్వాత శరీరం చల్లబడిపోతుంది. శరీరంలో అగ్
ని ఉండదు.
అలాంటి సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది
.
తద్వారా కడుపులో వికారం, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్య
లు వస్తాయి.
ప్రొటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తింటే సమ
స్య మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇది ఇలాగే కొనసాగితే దాని ప్రభావం మెటబాలిజంపై పడుతుంది
.
అందుకే తిన్న తర్వాత అరగంటకు, స్నానం చేసిన తర్వాత అరగంటకు ఆహారం తీసుకోవాలి.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది
చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..
బూడిద గుమ్మడికాయ వడియాలతో ఇన్ని లాభాలా..?
చలికాలంలో ముల్లంగి తింటే లాభాలు ఇవే..