2025-26 బడ్జెట్‌లో రూపాయి రాక -పోక ఎలా ఉందంటే..

2025-26  కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

బడ్జెట్‌లో మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు.

కేంద్రానికి వచ్చే ఆదాయం: ఆదాయపన్ను నుంచి 22 శాతం 

2025-26 బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో వాటాగా.. ఏపీకి రూ.57,566 కోట్లు ,   తెలంగాణకు రూ.29,899 కోట్లు  రానున్నాయి.. 

కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం 

జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం. 

కార్పొరేషన్‌ పన్ను  ద్వారా 17 శాతం, కస్టమ్స్‌ ద్వారా... 4 శాతం

అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా ఒక శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం

అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.

కేంద్ర ఖర్చులు: వడ్డీ చెల్లింపులకు -  20 శాతం

కేంద్ర ప్రభుత్వ పథకాలకు -  16 శాతం, కీలక సబ్సిడీలకు  - 6 శాతం

రక్షణ రంగానికి -  8 శాతం.. రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఆదాయం

ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం,  కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం

ఇతర ఖర్చులకు 8 శాతం ఆదాయం, పెన్షన్స్‌లకు 4 శాతం ఆదాయం సమకూరుతుంది.