కావలసిన పదార్థాలు: బియ్యం- కప్పు, క్యారెట్, ఆలూ ముక్కలు- అర కప్పు, బీన్స్- పొడుగ్గా కత్తిరించినవి అర కప్పు, చిన్న ఉల్లిపాయలు - 12
మామిడి పండు గుజ్జు - కప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, చక్కెర పొడి - పావు కప్పు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, బాదం పలుకులు - స్పూను, పిస్తా పలుకులు - స్పూను, మామిడి పండు ముక్కలు - కొన్ని.
రాగి పిండి - రెండు కప్పులు, వరి పిండి - పావు కప్పు, శనగ పప్పు- పావు కప్పు, ఇంగువ - స్పూను, నువ్వులు - స్పూను, వేయించిన పల్లీలు - పావు కప్పు, ఎండు మిర్చి-స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
కావలసిన పదార్థాలు: కుట్టు పిండి - రెండు కప్పులు, ఉడికించిన ఆలూ - ఒకటి, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, పెరుగు - కప్పు, మిరియాల పొడి
కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 20, మైదా - రెండు కప్పులు, రవ్వ - రెండు స్పూన్లు, పసుపు - అర స్పూను, ఉప్పు- అర స్పూను, నెయ్యి - మూడు స్పూన్లు, చక్కెర - రెండు కప్పులు, యాలకుల పొడి - అర స్పూను, కుంకుమ పువ్వు - కొన్ని రేకులు, నీళ్లు, నూనె - తగినంత.
సగ్గుబియ్యం, సాబుదానా, సాగో.. ఎలా పిలిచినా ఇవి ధాన్యం కాదు - తాజాగా తవ్విన కర్రపెండలం (కసావా) దుంపల్ని శుభ్రపరచి, చెరకు రసంలాగా పిండి, రసం తీసి కదల్చ కుండా ఉంచితే అడుగున గుజ్జు గట్టిపడు తుంది.
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, కొత్తిమీర తరుగు -
చిటపటమంటూ, వంటగదంతా పరిమళించే కరివేపాకుని అవసరం తీరాక ఏరివేస్తుంటారు దయలేని తెలుగువారు. కరివేపాకు లేనిదే తాలింపు లేదు.
కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.
టమాటా ధరలు కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్సేల్గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.