• Home » TOP NEWS

ముఖ్య వార్తలు

ఎండల్లో కార్ తగలపడకుండా ఉండాలంటే..

ఎండల్లో కార్ తగలపడకుండా ఉండాలంటే..

వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి టైమ్‌లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది.

YSRCP Attack: మరోసారి రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు.. వేట కొడవళ్లతో..

YSRCP Attack: మరోసారి రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు.. వేట కొడవళ్లతో..

టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.

Tamil Nadu: బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై

Tamil Nadu: బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై

నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.

Trump Exempts: మరో గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్.. వీటన్నింటికీ నో టారిఫ్స్

Trump Exempts: మరో గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్.. వీటన్నింటికీ నో టారిఫ్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటనతో చాలా వరకూ దిగొచ్చినట్లైంది. తాజాగా రెసిప్రోకల్ టారిఫ్స్ ను 90 రోజుల పాటు పాజ్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లు..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Murshidabad Violence: ముర్షీదాబాద్‌లో కేంద్ర బలగాలు.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం

Murshidabad Violence: ముర్షీదాబాద్‌లో కేంద్ర బలగాలు.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం

ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.

Gold Consumption: బంగారు బ్రతుకులు

Gold Consumption: బంగారు బ్రతుకులు

పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.

దిండు కవర్లు ఎంత ప్రమాదమో తెలుసా..

దిండు కవర్లు ఎంత ప్రమాదమో తెలుసా..

దిండు కవర్ వారం రోజులపాటు వాడిన తర్వాత దానిపై 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడితే ప్రతి చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల వరకూ బ్యాక్టీరియా చేరుతుందని తెలిపారు.

China Strong Winds: చైనాపై విరుచుపడిన పెనుగాలులు.. 50 కిలోల కంటే బరువు తక్కువుంటే గాల్లోకే

China Strong Winds: చైనాపై విరుచుపడిన పెనుగాలులు.. 50 కిలోల కంటే బరువు తక్కువుంటే గాల్లోకే

బీజింగ్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

Noida Hotel Case: ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.. యువతి బాత్ రూమ్ నుంచి వచ్చే సరికే..

Noida Hotel Case: ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.. యువతి బాత్ రూమ్ నుంచి వచ్చే సరికే..

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌కు చెందిన ఉమేశ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నోయిడాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు మునిగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి