Home » TOP NEWS
నేడు 13-04-2025, ఆదివారం,విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి
వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి టైమ్లో లాంగ్ డ్రైవ్కు వెళ్తే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది.
టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.
నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటనతో చాలా వరకూ దిగొచ్చినట్లైంది. తాజాగా రెసిప్రోకల్ టారిఫ్స్ ను 90 రోజుల పాటు పాజ్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లు..
విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.
దిండు కవర్ వారం రోజులపాటు వాడిన తర్వాత దానిపై 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడితే ప్రతి చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల వరకూ బ్యాక్టీరియా చేరుతుందని తెలిపారు.
బీజింగ్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.