Home » TOP NEWS
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటనతో చాలా వరకూ దిగొచ్చినట్లైంది. తాజాగా రెసిప్రోకల్ టారిఫ్స్ ను 90 రోజుల పాటు పాజ్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లు..
విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.
దిండు కవర్ వారం రోజులపాటు వాడిన తర్వాత దానిపై 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడితే ప్రతి చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల వరకూ బ్యాక్టీరియా చేరుతుందని తెలిపారు.
బీజింగ్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్కు చెందిన ఉమేశ్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నోయిడాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు మునిగిపోయారు.
SRH vs PBKS Live Updates in Telugu: హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 100 గోవులు మృతిచెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.
దుండగులు హర్గోబంద్ దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40) ఇంటిపై దాడి చేశారని, ఇంటిని లూటీ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోతూ కత్తులతో తండ్రీకొడుకులపై దాడి చేశారని, కత్తిపోట్లతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు అధికారి తెలిపారు.