శ్మశానవాటిక పనుల నిర్లక్ష్యంపై జడ్పీ సీఈవో ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-20T07:46:57+05:30 IST

మండలంలోని పస్పుల గ్రామంలో గత రెం డు నెలలుగా స్మశాన వాటిక పనులు జరగకపోవడంపై జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు...

శ్మశానవాటిక పనుల నిర్లక్ష్యంపై జడ్పీ సీఈవో ఆగ్రహం

పెంబి, సెప్టెంబరు 19 : మండలంలోని పస్పుల గ్రామంలో గత రెం డు నెలలుగా స్మశాన వాటిక పనులు జరగకపోవడంపై జడ్పీ సీఈవో సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పనులను పరిశీలించ గా.. ఇంకా పిల్లర్లస్థాయిలోనే ఉండడంతో మండిపడ్డారు. ఈ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మండలంలోని హరి చంద్‌తాండ, తాటిగూడ, కిష్టనాయక్‌ తాండ గ్రామాలలో స్మశాన వాటి క పనులను పరిశీలించారు. గడువులోగా మండలంలో ప్రతీ గ్రామంలో శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని సర్పంచ్‌లకు సూచించారు.

Updated Date - 2020-09-20T07:46:57+05:30 IST