వీఎస్యూ యూత్ రెడ్క్రాస్కు కాస్య పతకం
ABN , First Publish Date - 2021-06-20T03:22:38+05:30 IST
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం యూత్ రెడ్క్రాస్ సేవలకు రాష్ట్రస్థాయి కాస్య పతకం దక్కింది.
నెల్లూరు(వైద్యం), జూన్ 19: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం యూత్ రెడ్క్రాస్ సేవలకు రాష్ట్రస్థాయి కాస్య పతకం దక్కింది. శనివారం నెల్లూరు రెడ్క్రాస్లో రెడ్క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి వీఎస్యూ రిజిస్ర్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డికి కాస్య పతకంతో పాటు ప్రశంస పత్రాన్ని అందచేని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.