సజ్జల వ్యాఖ్యలకు... టీడీపీ కౌంటర్..

ABN , First Publish Date - 2022-03-02T17:47:29+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

సజ్జల వ్యాఖ్యలకు... టీడీపీ కౌంటర్..

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నాటకంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పావులుగా మారారన్న సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దోషులను కాపాడాలని, సునీతను బలిచేయాలని సీఎం జగన్ చేస్తున్నారని ఆరోపించారు.


వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడ్డానికి జగన్ అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వివేకాను హత్య చేసేందుకు కుటుంబసభ్యులే కుట్ర చేశారంటే ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని అన్నారు. వివేకా హత్యతో జగన్ రాజకీయ లబ్ది పొందారని అన్నారు..  వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-03-02T17:47:29+05:30 IST