మధుమేహం అదుపులో ఉండాలంటే మామిడాకులను ఇలా చేస్తే..!

ABN , First Publish Date - 2022-06-14T17:30:13+05:30 IST

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకులకు ఉండే యాంటీమైక్రోబియల్‌ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమంగా ఉంచడానికి తోడ్పడతాయి...

మధుమేహం అదుపులో ఉండాలంటే మామిడాకులను ఇలా చేస్తే..!

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకులకు ఉండే యాంటీమైక్రోబియల్‌ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమంగా ఉంచడానికి తోడ్పడతాయి. పెక్టిన్‌, విటమిన్‌ సి, పీచు ఉండే మామిడాకులు మధుమేహంతో పాటు, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం....- 10 నుంచి 15 మామిడాకులను నీళ్లలో వేసి మెత్తబడేవరకూ ఉడకబెట్టాలి. తర్వాత రాత్రంతా అలాగే వదిలేయాలి.


  • ఉదయాన్నే ఈ ఆకులను వడగట్టి, పరగడుపున నీళ్లను తాగేయాలి.
  • తర్వాత ఆకులను  కూడా తినేయాలి.
  • ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు చేస్తే, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వచ్చేస్తాయి. 
  • ఇలా ఉడకబెట్టిన మామిడి ఆకుల నీళ్లు తాగడంతో పాటు, పచ్చి ఆకులను కూడా పరగడుపున నమిలి తినవచ్చు.

Updated Date - 2022-06-14T17:30:13+05:30 IST