కోవిడ్-19 మధ్య బీహార్ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు?

ABN , First Publish Date - 2020-09-25T21:48:07+05:30 IST

కోవిడ్-19 మధ్య బీహార్ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు?

కోవిడ్-19 మధ్య బీహార్ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు?

పాట్నా: కోవిడ్ -19 మహమ్మారి మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా, ఓటర్ల కోసం ఈసీ కోవిడ్ నివారణ పరికరాలను ఏర్పాటు చేసింది. ఓటర్లు ఓటు వేయడానికి 7.2 కోట్ల విలువైన హ్యాండ్ గ్లోవ్స్ లను ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పెంచినట్లు పేర్కొంది. ఇది 7 లక్షల హ్యాండ్ శానిటైజర్ యూనిట్లు, 46 లక్షల  మాస్కులు, 6 లక్షల పీపీఇ కిట్లు, 6.7 లక్షల ఫేస్-షీల్డ్స్, 23 లక్షల చేతి తొడుగులను సిబ్బందికి ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.

Updated Date - 2020-09-25T21:48:07+05:30 IST