మూడో రోజు మొదలైన కోడిపందాలు
ABN , First Publish Date - 2021-01-15T17:42:07+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కోడిపందాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పందాలు జోరుగా సాగుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కోడిపందాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పందాలు జోరుగా సాగుతున్నాయి. నేటి పందాలు ముగియనున్నాయి. అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతోనే పందాల బరుల వద్ద సాయంత్రం నుంచి పోలీసులు దాడులు చేయనున్నారు.